Ration Card : ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా బియ్యం, గోధుమపిండి, పంచదార, కందిపప్పు వంటి సరుకులను అందిస్తున్న ప్రభుత్వం, తాజాగా తృణ ధాన్యాలను కూడా రేషన్ కార్డుదారులకు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా డిసెంబర్ నెల కోటా కింద రేషన్ కార్డుదారులకు బియ్యం బదులుగా రాగులను పంపిణీ చేయనుంది. ప్రజలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం … Continue reading Ration Card : ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed