Telugu news: Supreme Court: ఎట్టకేలకు కోర్ట్ లో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు

Supreme Court: పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో గురువారం ఉదయం స్వచ్ఛందంగా లొంగిపోయారు. సుప్రీంకోర్టు రెండు వారాల గడువులో కోర్టులో సరెండర్ కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. Read also: Panchayat : పేరొకరిది, పెత్తనం మరొకరిది పిన్నెల్లి సోదరుల కోర్టు హాజరు వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి … Continue reading Telugu news: Supreme Court: ఎట్టకేలకు కోర్ట్ లో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు