vaartha live news : AU student death : వీసీ రాజీనామా చేయాలంటూ విద్యార్థుల ఆందోళన
విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University in Visakhapatnam) లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఎడ్ విద్యార్థి విజయమూరి వెంకట సాయి మణికంఠ (25) మృతి చెందిన తర్వాత, యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిరసనలు కొనసాగాయి.బీఎడ్ రెండో సంవత్సరం చదువుతున్న మణికంఠ, గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో శాతవాహన హాస్టల్ … Continue reading vaartha live news : AU student death : వీసీ రాజీనామా చేయాలంటూ విద్యార్థుల ఆందోళన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed