Srisailam: వేలాది భక్తులతో ట్రాఫిక్తో నిలిచిన ఘాట్ రోడ్డు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున నుంచే ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. శివ దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అమావాస్య, మహాశివరాత్రి పర్వదినం కావడంతో రద్దీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు అపూర్వ భక్తిశ్రద్ధతో దర్శనమిచ్చింది. Read also: Eluru crime: గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య The … Continue reading Srisailam: వేలాది భక్తులతో ట్రాఫిక్తో నిలిచిన ఘాట్ రోడ్డు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed