Latest News: Srikakulam: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఎస్పీ మహేశ్వర రెడ్డి ముందడుగు
శ్రీకాకుళం(Srikakulam) జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ (ఫిర్యాదుల స్వీకరణ) కార్యక్రమంలో మొత్తం 53 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. Read also: Komarthi: కోమార్తి రోడ్డుప్రమాదం – మెకానిక్ దుర్మరణం ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల అర్జీలకు తక్షణ స్పందన ఇవ్వడమే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా పరిశీలించి, సంబంధిత అధికారుల ద్వారా పూర్తి వివరాలు … Continue reading Latest News: Srikakulam: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఎస్పీ మహేశ్వర రెడ్డి ముందడుగు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed