Srikakulam: కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

శ్రీకాకుళం జిల్లా, కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయం లో ఆదివారం రాత్రి దొంగలు చొరబడిన ఘటన కలకలం రేపింది. ఆలయం వెనుక ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించిన దొంగలు, గర్భగుడిలో భక్తుల కోసం అలంకరించిన విలువైన నగలను ఎత్తుకెళ్లారు. ఆలయ ధర్మకర్త ముకుందపండా ప్రకారం, ఈ చోరీలో 60 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ అయ్యాయని అంచనా. ఘటనపై కాశీబుగ్గ పోలీస్ అధికారులు పరిశీలనలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్, సీఐ రామకృష్ణ స్థలాన్ని పరిశీలించి … Continue reading Srikakulam: కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ