Srikakulam: డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో డయేరియా (అతిసారం) కేసులు నమోదు కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగంతో నేరుగా మాట్లాడిన సీఎం, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను మరియు వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. Read also: Vijay-Pawan: పవన్ కళ్యాణ్ రూట్లోనే విజయ్? రెండు చోట్ల పోటీకి సిద్ధం! బాధితుల ఆరోగ్య పరిస్థితి జిల్లా అధికారుల నివేదిక ప్రకారం, … Continue reading Srikakulam: డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష