Shashank Kanumuri : శశాంక్ కనుమూరి రజత పతకం | సీఎం చంద్రబాబు అభినందనలు
Shashank Kanumuri : భీమవరం కు చెందిన ప్రతిభావంతుడైన ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) క్రీడాకారుడు శశాంక్ కనుమూరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా అభినందించారు. థాయ్ పోలో క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో భారత జట్టు తరపున పాల్గొన్న శశాంక్ రజత పతకాన్ని సాధించి దేశానికి గర్వకారణమయ్యారు. Read also: H1B Visa: అమెరికా వీసాలపై కఠిన నిబంధనలు ఈ విజయానంతరం శశాంక్ అమరావతిలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా … Continue reading Shashank Kanumuri : శశాంక్ కనుమూరి రజత పతకం | సీఎం చంద్రబాబు అభినందనలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed