Savitribai Phule Jayanti : దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించిన Savitribai Phule జయంతి సందర్భంగా Nara Chandrababu Naidu ఘనంగా నివాళులు అర్పించారు. మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆనాడు సమాజంలోని కట్టుబాట్లను ఎదురించి సావిత్రిబాయి చేసిన పోరాటం, నేటి మహిళా శక్తికి బలమైన పునాదిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే మహిళల విద్యకే కాదు, పురుషులకన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసుకునే స్థాయికి మహిళలను తీసుకువచ్చారని చంద్రబాబు తెలిపారు. ఆమె … Continue reading Savitribai Phule Jayanti : సావిత్రిబాయి పూలే జయంతి, చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళులు | మహిళా విద్యకు స్ఫూర్తి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed