Savita: చేనేత వస్త్రాలపై 60% వరకు డిస్కౌంట్తో తిరుపతిలో ఎగ్జిబిషన్
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) చేనేత కార్మికులకు ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి తిరుపతిలో చేనేత ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తున్నట్లు మంత్రి సవిత(Savita) వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా నాణ్యమైన చేనేత వస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, నేరుగా కార్మికులకు లాభం చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సంప్రదాయ కళకు ఆదరణ పెంచేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. Read also: Messi’s … Continue reading Savita: చేనేత వస్త్రాలపై 60% వరకు డిస్కౌంట్తో తిరుపతిలో ఎగ్జిబిషన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed