Latest News: AP: ఏపీలో వారికి రూ.5వేలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా శారీరక, మానసిక వైకల్యాలతో బాధపడుతున్న చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా మారాయి. (AP) ఈ కేంద్రాల ద్వారా దివ్యాంగ పిల్లలకు విద్య, వైద్యం, పునరావాసం వంటి సేవలు ఒకేచోట అందుతున్నాయి. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది తల్లిదండ్రులు ఈ సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. Read … Continue reading Latest News: AP: ఏపీలో వారికి రూ.5వేలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed