Latest news: Roja: మామిడి రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు

వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కురిపించారు. మామిడి(Roja) రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రభుత్వానికి ప్రజలు ఆశించిన సహాయం కోసం చేస్తున్న పర్యటన ఫలితంగా 4.50 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ఫ్యాక్టరీలకు తరలించారు. ప్రభుత్వం మాత్రం తన హామీ నిలబెట్టుకోలేకపోయింది అని రోజా అన్నారు. Read also: టాటా డిజిటల్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత … Continue reading Latest news: Roja: మామిడి రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు