Road Accidents: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు: ఏడుగురి మృతి
శుక్రవారం గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో(Road Accident) ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. మృతులను సూర్యాపేట ప్రాంతవాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో స్థానికులు మరియు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. Read Also: AP Crime: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం కర్నూలు … Continue reading Road Accidents: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు: ఏడుగురి మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed