Rajahmundry milk poisoning : విషపాల దుర్ఘటన, రాజమండ్రిలో ఇద్దరు మృతి, మరికొందరు తీవ్రం!
Rajahmundry milk poisoning : అమృతంలా భావించి ప్రతిరోజూ తాగే పాలు… అదే ప్రాణాంతక విషంగా మారితే? రాజమండ్రిలో జరిగిన ఘటన ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఉదయం తాజా పాలు అనుకుని తాగిన కుటుంబాలు, అందులో కల్తీ రూపంలో మృత్యువు పొంచి ఉందని ఊహించలేకపోయాయి. ఈ విషాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 13 మంది ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాజమండ్రి చౌడేశ్వర నగర్లో కల్తీ పాలు తాగిన వారిలో కృష్ణవేణి (85), … Continue reading Rajahmundry milk poisoning : విషపాల దుర్ఘటన, రాజమండ్రిలో ఇద్దరు మృతి, మరికొందరు తీవ్రం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed