Rajahmundry Milk Adulteration: కల్తీ పాల మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Rajahmundry Milk Adulteration: రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ పరిధిలో కల్తీ పాలు తాగి స్థానికులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. లాలాచెరువు ప్రాంతంలో జరిగిన ఈ విషాదంలో ఇప్పటికే నలుగురు మరణించినట్లు ఆయన ధృవీకరించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. Read Also: P4Scheme: పి-4 పథకంలో … Continue reading Rajahmundry Milk Adulteration: కల్తీ పాల మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed