Latest News: Procurement: ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్(Kharif crop) సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు(Procurement) సర్వసిద్ధమైంది. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన ప్రకారం, ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోలు కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు (RSKs) మరియు 2,061 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. Read also:ODI Series: ENGపై న్యూజిలాండ్ గెలుపు మంత్రి తెలిపారు, ఈ సీజన్లో మొత్తం 51 లక్షల టన్నుల ధాన్యం … Continue reading Latest News: Procurement: ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed