Latest News: Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు (Kurnool) జిల్లా మరోసారి విషాదంలో మునిగిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున కల్లూరు మండలం ఉల్లిందకొండ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ వోల్వో బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. Kurnool Crime: కర్నూలు బస్సు ప్రమాదం పై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి క్షణాల్లోనే ఆ మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో 20 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.సుమారు 19 మంది ప్రయాణికులు … Continue reading Latest News: Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed