PottiSriramulu: విగ్రహాన్ని తాళ్లతో కరెంటు స్తంభానికి కట్టిన ఘటన
ఆంధ్రప్రదేశ్ బాపట్లలో అమరజీవి పొట్టి శ్రీరాములు(PottiSriramulu) విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న విగ్రహాన్ని కొందరు దుండగులు తాళ్లతో కరెంటు స్తంభానికి కట్టేసిన సంఘటన స్థానిక ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని సృష్టించింది. Read Also: AP: 2047 విజన్.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు ఈ ఘటనను చూసి అమరజీవి అభిమానులు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా విగ్రహం ఇలాంటివిగా వదిలిపెట్టబడ్డదని మండిపడుతున్నారు. సాంకేతిక … Continue reading PottiSriramulu: విగ్రహాన్ని తాళ్లతో కరెంటు స్తంభానికి కట్టిన ఘటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed