News Telugu: TG: చట్టం అందరికీ సమానం: మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ కుటుంబ సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్పై నమోదైన కేసుకు స్పందిస్తూ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. భూ వివాదం నేపథ్యంలో ప్రైవేట్ భూమిలోకి యంత్రాలతో ప్రవేశించి కూల్చివేతలు జరిపారన్న ఆరోపణలపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి… చట్టం ముందు ఎవరైనా సమానమేనని, నేరం జరిగితే తన కుమారుడికైనా శిక్ష తప్పదని తెలిపారు. Read also: Shamshabad: ఎయిర్ పోర్ట్ … Continue reading News Telugu: TG: చట్టం అందరికీ సమానం: మంత్రి పొంగులేటి