Pawan Kalyan: వంద మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలు
తెలంగాణ(Telangana)లోని జగిత్యాల జిల్లా నాచుపల్లి సమీపంలోని బృందావనం రిసార్టులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) నూతన సర్పంచులతో భేటీ అయ్యారు. గ్రామీణ పాలనలో ప్రజాసేవ ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించిన ఆయన, రాజకీయాల్లో గెలుపు–ఓటములు సహజమని, పోటీతత్వాన్ని స్వీకరించే మనస్తత్వం ఉండాలని అన్నారు. Read also: Medak Crime: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య.. పాలసీలకే మా పోరాటం.. వ్యక్తిగత శత్రుత్వం లేదు ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ … Continue reading Pawan Kalyan: వంద మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed