Parvatipuram Manyam District: గురుకులంలో డయోరియా… ఆహారమే కారణమా ..?

Parvatipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా వ్యాప్తి చెందడం కలకలం రేపుతోంది. ఆరో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. Read Also: TGSRTC: బస్‌పాస్‌లు ఇక డిజిటల్.. ‘మీ టికెట్’ యాప్‌తో వైద్యులకు సమాచారం.. ఆస్పత్రికి తరలింపు ఆరో తరగతి చదువుతున్న మండలి హేమలత, కోలక అనసూయ, కొండగొర్రె అనుశ్రీలకు డయేరియా లక్షణాలు … Continue reading Parvatipuram Manyam District: గురుకులంలో డయోరియా… ఆహారమే కారణమా ..?