Telugu News: Parvathipuram Crime: సరదాగా నీళ్లలో దిగారు.. గల్లంతు అయ్యారు

ముగ్గురిని బలగొన్న పడవ ప్రమాదం అప్పటివరకు వారంతా సరదాగా భోజనాలు చేశారు. ముచ్చట్లు చెప్పుకున్నారు. ఆనందసాగరంలో మునిగితేలియాడుతున్నారు. సరదాగా నీళ్లలో దిగారు. నీళ్లలో కేరింతలాడారు. మరింత లోతుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే వారికి చివరి ఘడియ అని తెలియదు. వారి ఆనందం క్షణాల్లో విషాదంగా మారింది. Read Also: Elon Musk: వైరల్ అవుతున్న టెక్ దిగ్గజాల ఏఐ ఫొటోలు పార్వతీపురం (Parvathipuram Crime) మన్యం జిల్లాలో వనభోజనాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అనంతగిరి మండలం జీనబాడులో … Continue reading Telugu News: Parvathipuram Crime: సరదాగా నీళ్లలో దిగారు.. గల్లంతు అయ్యారు