Parthasarathy: ఏపీ పెట్టుబడులపై కేసీఆర్ వ్యాఖ్యలు.. మండిపడ్డ మంత్రి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి(Parthasarathy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడులపై కేసీఆర్ మాట్లాడిన తీరు ఆక్షేపణీయమని విమర్శించారు. భాషపై పట్టు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడటం సరైంది కాదని స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Read also: Consumer Laws : వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన అనివార్యం! ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోకి వస్తున్న … Continue reading Parthasarathy: ఏపీ పెట్టుబడులపై కేసీఆర్ వ్యాఖ్యలు.. మండిపడ్డ మంత్రి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed