Telugu News: Nujividu Crime: మంట గలిసిన మానవత్వం .. మృతదేహ స్మశానంలో ఓ మహిళ

ఏలూరు జిల్లా నూజివీడులో(Nujividu Crime) చోటుచేసుకున్న హృదయవిదారక సంఘటన మనసును కలచివేసింది. మలిశెట్టి భారతి అనే 70 ఏళ్ల వృద్ధురాలు వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం (అక్టోబర్ 24) ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మొదట స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి(Guntur Government Hospital) తరలించారు. అయితే అక్కడ చికిత్స ఫలించక ఆమె ప్రాణాలు విడిచారు. Read Also:  Indian railways: బెంగళూరు, ముంబై మధ్య సూపర్ ఫాస్ట్ … Continue reading Telugu News: Nujividu Crime: మంట గలిసిన మానవత్వం .. మృతదేహ స్మశానంలో ఓ మహిళ