Nandyal District: వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు మాయం
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న ఘటన భక్తులను తీవ్రంగా కలచివేసింది. అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి వెండి ఆభరణాలు మాయం కావడం ఆలయ ప్రాంగణంలో కలకలం రేపింది. ఈ విషయం ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. Read also: AP: స్థానిక సంస్థలకు నిధులు ఆంక్షలు లేకుండా చూడండి Nandyal District వైకుంఠ ఏకాదశి రోజునే నకిలీ ఆభరణాలు వైకుంఠ ఏకాదశి … Continue reading Nandyal District: వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు మాయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed