Telugu News:Nadendla Manohar:తుఫాను ప్రభావిత జిల్లాల్లో రేషన్ పంపిణీ ప్రారంభం

తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Government of Andhra Pradesh) తక్షణ సహాయ చర్యలు చేపట్టింది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రకటన ప్రకారం, ఈరోజు నుంచే రేషన్ పంపిణీ ప్రారంభమవుతోంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రేషన్ లబ్ధిదారులకు సరుకులు అందజేయడం జరుగుతుంది. Read Also: Nellore : నెల్లూరును అతలంకుతలం చేస్తున్న మొంథా తుపాను ఇక … Continue reading Telugu News:Nadendla Manohar:తుఫాను ప్రభావిత జిల్లాల్లో రేషన్ పంపిణీ ప్రారంభం