Mudragada Padmanabham: అంబటి కుటుంబాని పరామర్శించిన ముద్రగడ

Mudragada Padmanabham: వైసీపీ సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం గుంటూరులో పర్యటించారు. ఇటీవల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) నివాసాన్ని సందర్శించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కూటమి పాలనలో వైసీపీ నేతలే లక్ష్యంగా దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన మండిపడ్డారు. బాధితుడైన అంబటిపైనే కేసులు పెట్టడంపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ధైర్యాన్ని … Continue reading Mudragada Padmanabham: అంబటి కుటుంబాని పరామర్శించిన ముద్రగడ