Telugu News: Montha Cyclone: వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: చంద్రబాబు
విజయవాడ: మొంథా తుపాను(Montha tupanu) కారణంగా ప్రభావితమైన ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నిర్దేశించిన విధంగా, ఈ పంపిణీని తక్షణం ప్రారంభించాలని ప్రభుత్వం సివిల్ సప్లైస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. Read Also: Python: అండమాన్ ఎక్స్ప్రెస్లో కొండచిలువ నిత్యావసరాల వివరాలు, లబ్ధిదారులు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులు, అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఈ నిత్యావసరాలను ఉచితంగా … Continue reading Telugu News: Montha Cyclone: వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed