Telugu News: Montha Cyclone:తుఫాన్ వేగం పెరుగుతోంది – ఏపీలో 17 జిల్లాలకు రెడ్ అలెర్ట్
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్(Montha Cyclone) తీవ్రంగా బలపడుతూ ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఈ తుఫాన్ మచిలీపట్నం నుండి 230 కి.మీ, కాకినాడ నుండి 310 కి.మీ, విశాఖపట్నం నుండి 370 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ (Montha Cyclone)వెల్లడించింది. గడచిన ఆరు గంటల్లో తుఫాన్ గంటకు 15 కి.మీ వేగంతో కదిలిందని తెలిపింది. ఈరోజు సాయంత్రానికి మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య కాకినాడ సమీప … Continue reading Telugu News: Montha Cyclone:తుఫాన్ వేగం పెరుగుతోంది – ఏపీలో 17 జిల్లాలకు రెడ్ అలెర్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed