Latest News: Montha: మొంథా తుఫాన్ ప్రభావంపై కేంద్ర బృందాల పర్యటన
మొంథా(Montha) తుఫాన్ ప్రభావం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. ఈ బృందాలు డిసెంబర్ 10, 11 తేదీల్లో రాష్ట్రానికి రానున్నట్లు అధికారిక సమాచారం. హోం శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమీ బసు నేతృత్వంలోని ఎనిమిది మంది అధికారులు ఈ బృందాల్లో ఉంటారు. వీరిని రెండు టీమ్లుగా విభజించి, ప్రతి బృందం వేర్వేరు జిల్లాల్లో నష్టం అంచనా వేయనుంది. Read also:Chandrayaan-2: ఇస్రో సక్సెస్ మిషన్ – చంద్రుడిపై కొత్త కనుగొళ్ళు … Continue reading Latest News: Montha: మొంథా తుఫాన్ ప్రభావంపై కేంద్ర బృందాల పర్యటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed