News Telugu: Mithun Reddy: మిథున్ రెడ్డికి కోర్టులో ఊరట.. సమావేశాలకు అనుమతి

విజయవాడ : లిక్కరు స్కామ్ లో నిందితునిగా ఉన్న వైఎస్సార్సీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ (Vijayawada) ఎసిబి కోర్టులో కాస్త ఊరట లభించింది. పార్ల మెంటు సమావేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి ఎసిబి కోర్టులో పిటిషన్ వేశారు. Read also: AP New Districts: రెవెన్యూ డివిజన్ల కొత్త నిర్మాణం – 5 జిల్లాలు Mithun Reddy gets … Continue reading News Telugu: Mithun Reddy: మిథున్ రెడ్డికి కోర్టులో ఊరట.. సమావేశాలకు అనుమతి