Minister Narayana: అమరావతిలో 7 సంస్థలకు భూ కేటాయింపులు

మంత్రి నారాయణ వెల్లడి గురువారం భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం Minister Narayana: అమరావతిలో గతంలో వివిధ సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతిలోని అనేక సంస్థలను ఇబ్బంది పెట్టిం దన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల అనేక సంస్థలు పనులు ప్రారం భించలేదన్నారు. ఆయా కంపెనీల భూ అవసరాలు గుర్తించి అనుమతులు ఇచ్చామన్నారు. ఈకేటాయింపుల్లో ప్రధానంగా బ్యాంకులు, … Continue reading Minister Narayana: అమరావతిలో 7 సంస్థలకు భూ కేటాయింపులు