Latest News: Minister Tummala: ఏపీలో ఉన్న ఐదు పంచాయతీలను టీజీ లో కలపండి: తుమ్మల

తెలంగాణ రవాణా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకులపాడు, కన్నాయిగూడెం అనే ఐదు పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలోకి విలీనం చేయాలంటూ, Read Also: Bhatti Vikramarka: మా హయాంలోనే సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చింది: భట్టి ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) కు లేఖ రాశారు.ఇందుకోసం రెండు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఏపీలో జిల్లాల … Continue reading Latest News: Minister Tummala: ఏపీలో ఉన్న ఐదు పంచాయతీలను టీజీ లో కలపండి: తుమ్మల