Latest News: Maredumilli Bus Accident: బస్సు ప్రమాదం పై PM మోదీ దిగ్భ్రాంతి..
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం (Maredumilli Bus Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు లో రాజుగారిమెట్టు మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. Read Also: CM Chandrababu: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి ఎక్స్రేషియా ప్రకటించారు బస్సు ప్రమాదంపై, ప్రధాని మోదీ స్పందించారు. అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని … Continue reading Latest News: Maredumilli Bus Accident: బస్సు ప్రమాదం పై PM మోదీ దిగ్భ్రాంతి..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed