Lok Sabha: ఇండియా – పోలండ్ పార్లమెంటరీ గ్రూప్ లో ఎంపి ఏలూరు పి మహేష్
64 దేశాలకు పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ బృందాలు ప్రకటించిన లోక్ సభ స్పీకర్ సోమవారం 64 దేశాలకు పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ బృందాలను ప్రకటించారు. ఇతర దేశాల పార్లమెంట్ సభ్యులతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోవడమే ఈ నిర్ణయ లక్ష్యం. ఇందులో భాగంగా ఇండియా–పోలాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యునిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ను (Putta Mahesh Kumar) ఎంపిక చేశారు. ఈ బృందాలు ప్రపంచ దేశాలతో శాంతి, సామరస్యం, సహకారాన్ని పెంపొందించేందుకు పనిచేస్తాయి. ఎంపీలు నామినేట్ చేసిన … Continue reading Lok Sabha: ఇండియా – పోలండ్ పార్లమెంటరీ గ్రూప్ లో ఎంపి ఏలూరు పి మహేష్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed