Telugu News: liquor scam: మద్యం కేసులో సుప్రీమ్ కోర్ట్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న మద్యం(liquor scam) అక్రమాలు కేసులో ఇవాళ మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు ప్రధాన నిందితులకు విజయవాడ(vijayawada) ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ ప్రభుత్వం హైకోర్టు ఆశ్రయించగా, హైకోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. అంతేకాక, నిందితులు సిట్ ముందు హాజరవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం … Continue reading Telugu News: liquor scam: మద్యం కేసులో సుప్రీమ్ కోర్ట్ కీలక ఆదేశాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed