Kurnool: సిందనూరు వద్ద రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం
కర్నూలు జిల్లా సరిహద్దుకు సమీపంలో, కర్ణాటక రాష్ట్రం సిందనూరు ప్రాంతంలో తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బొలేరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. Read also: Nellore: క్యాన్సర్ వ్యాధి నివారణకు అందరూ కృషి చేయండి: డాక్టర్ వి . సుజాత Road accident near Sindhanur … Continue reading Kurnool: సిందనూరు వద్ద రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed