Kovvuru accident news : కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం, ముగ్గురు యువకులు మృతి

Kovvuru accident news : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొవ్వూరు రోడ్డు-కం-రైలు బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సరదాగా సినిమా చూసేందుకు బయలుదేరిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబాల్లో విషాదం నెలకొంది. వివరాల ప్రకారం, కొవ్వూరుకు చెందిన అక్షయ్ కుమార్, సునీల్, ఏడుకొండలు ముగ్గురు ఒకే బైక్‌పై రాజమండ్రి వైపు బయలుదేరారు. అదే సమయంలో లక్ష్మీనారాయణ యాక్టివాపై కొవ్వూరు వైపు వస్తుండగా, బ్రిడ్జిపై ఎదురెదురుగా రెండు … Continue reading Kovvuru accident news : కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం, ముగ్గురు యువకులు మృతి