Latest news: Kondapalli Srinivas: పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలి
పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో కొండపల్లి శ్రీనివాస్ సచివాలయం : ప్రతి కుటుంబం నుంచి ఒక్కో పారిశ్రామిక వేత్తను తయారుచేసే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలని, ప్రజలను చైతన్య పరిచి, పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(Kondapalli Srinivas) పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలోని రెండవ బ్లాక్ లో ఉన్న సమావేశ మందిరంలో, పరిశ్రమల శాఖ అధికారులు, … Continue reading Latest news: Kondapalli Srinivas: పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed