Kanipakam: గణనాధుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

కాణిపాకం : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. కిరణ్మయి ఆదివారం కుటుంబసమేతంగా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ … Continue reading Kanipakam: గణనాధుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి