News telugu: Vijayawada:కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..16 మంది సభ్యులను నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ(Vijayawada)లోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రమైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి (కనకదుర్గ ఆలయం) నూతన పాలకమండలిని నియమిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవల లక్ష్యంతో ఈ కమిటీ నియామకం జరిగిందని సమాచారం. మొత్తం 16 మందితో పాలకమండలి కొత్తగా నియమిత పాలకమండలిలో మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన, భాజపా నాయకులకు ప్రాతినిధ్యం దక్కింది. ఇటీవలే ఆలయ … Continue reading News telugu: Vijayawada:కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..16 మంది సభ్యులను నియామకం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed