Kakinada: లండన్‌లో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి

Kakinada: లండన్‌లో (UK) అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం కొండయ్యపేటకు చెందిన అభిషేక్‌ (28) ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం లండన్‌ వెళ్లాడు. అక్కడ ఎంబీఏ (MBA) పూర్తి చేసిన అనంతరం, అక్కడే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డాడు. చేతికి అందిన కొడుకు విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తూ తమను ఆదుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. Read Also: Pulivendula: నందిపల్లి నందీశ్వర … Continue reading Kakinada: లండన్‌లో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి