Chalo Narsipatnam : ‘చలో నర్సీపట్నం’ అంటున్న జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ‘చలో నర్సీపట్నం’(Chalo Narsipatnam) కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగానికి అప్పగించే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్ద భారీ స్థాయిలో ప్రజా సమూహం, వైసీపీ కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల మాదిరిగా ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మెడికల్ విద్యను ప్రజా రంగంలో ఉంచాలని … Continue reading Chalo Narsipatnam : ‘చలో నర్సీపట్నం’ అంటున్న జగన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed