YS Jagan: GMR గ్రూప్కు అభినందనలు తెలిపిన జగన్
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ విజయవంతమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా జగన్ (YS Jagan) స్పందిస్తూ, “మా పాలనా కాలంలో ఈ ప్రాజెక్టుకు వేగవంతమైన అనుమతులు సాధించాం. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ప్రాజెక్టుకు పటిష్ఠమైన పునాది వేశాం. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. … Continue reading YS Jagan: GMR గ్రూప్కు అభినందనలు తెలిపిన జగన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed