Latest News: YS Jagan: సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరైన జగన్
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) సుమారు ఆరేళ్ల తర్వాత మరోసారి సీబీఐ కోర్టు మెట్లెక్కారు. అక్రమాస్తుల కేసులో భాగంగా హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. Read Also: AP Liquor Scam: చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తు వ్యక్తిగత హాజరు మినహాయింపు అంశం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్(YS Jagan), ఎన్నికల అనంతరం కూడా … Continue reading Latest News: YS Jagan: సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరైన జగన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed