Jaahnavi Kandula: జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

Jaahnavi Kandula: అమెరికాలో(USA) ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడ ఓ పోలీస్ అధికారి నిర్లక్ష్యానికి బలైన తెలుగుమ్మాయి జాహ్నవికి సియాటెల్‌ ప్రభుత్వం 29 మిలియన్ డాలర్లు పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి ప్రభుత్వం పరిహారం ప్రకటించే రెండు రోజుల ముందే జాహ్నవి తండ్రి శ్రీకాంత్ గుండెపోటుతో కన్నుమూశారు. అటు జాహ్నవిని కోల్పోయి, ఇటు ఇంటి పెద్ద శ్రీకాంత్‌ను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉంది. ఈ పరిహారాన్ని మేం ఏం చేసుకుంటాం అంటూ ఆవేదనలో … Continue reading Jaahnavi Kandula: జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి