Breaking News – Zoom Call: ఒక్క జూమ్ కాల్తో రూ. 1.35లక్షల కోట్ల పెట్టుబడి – లోకేశ్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడిందని ఐటీ, పరిశ్రమల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి రాబోతుండటం తమ ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. కేవలం ఒక జూమ్ కాల్ ద్వారా ప్రపంచస్థాయి పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం ఈ ప్రభుత్వ దూరదృష్టి, ప్రణాళికామూర్తమైన పాలనకు ప్రతీకగా మారిందని లోకేశ్ తెలిపారు. గురువారం ఆయన విశాఖపట్నంలో ఐదు పరిశ్రమల భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొని పెట్టుబడుల … Continue reading Breaking News – Zoom Call: ఒక్క జూమ్ కాల్తో రూ. 1.35లక్షల కోట్ల పెట్టుబడి – లోకేశ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed