Indrakeeladri: విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు
Indrakeeladri: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా కుంభాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఈ మూడు రోజుల క్రతువు నేటితో (ఆదివారం) ముగియనుంది. ఆలయ పండితులు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. Read Also: Nellore District Crime Review: స్మార్ట్ పోలీసింగ్తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల బంగారు కలశానికి అభిషేకం.. తరలిరానున్న భక్తులు ఈ వేడుకల్లో అత్యంత కీలకమైన ఘట్టం … Continue reading Indrakeeladri: విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed