Telugu News: Indian Railways: ఈ నెల 20న దువ్వాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

విజయవాడ: Indian Railways ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) విజయవాడ–దువ్వాడ సెక్షన్ మీదుగా వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతున్న కారణంగా ఈ నెల 20వ తేదీన (సోమవారం) నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లను(Express trains) రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.  Read Also: Vande Bharat: రైల్లో స్నానాకి వేడి నీళ్లు రెడీ నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు, రద్దయిన రైళ్లు విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లో ఆటోమేటిక్ సెక్షన్ … Continue reading Telugu News: Indian Railways: ఈ నెల 20న దువ్వాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు