Latest News Telugu : AP News గుంటూరు లో పట్టపగలే వ్యక్తిని దారుణంగా హత్య
తెనాలి చెంచుపేట (గుంటూరు)లో పట్టపగలే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికులను తీవ్రంగా కుదిపేసింది. మంగళవారం మధ్యాహ్నం కైలాష్ భవన్ రోడ్డులోని టిఫిన్ సెంటర్ వద్ద జ్యూటూరి బుజ్జి (50) అనే వ్యక్తిపై ఓ దుండగుడు దాడి చేశాడు. అతను స్కూటీపై మాస్క్ వేసుకుని వచ్చి, కొబ్బరికాయల కత్తితో బుజ్జిని అతి దారుణంగా నరికి అక్కడికక్కడే చంపి పరారయ్యాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు షాక్కు గురయ్యారు. Read Also : ఓబీసీ రిజర్వేషన్ను 42%కు … Continue reading Latest News Telugu : AP News గుంటూరు లో పట్టపగలే వ్యక్తిని దారుణంగా హత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed